బీసీసీఐ అత్యవసర సమావేశం: భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతలతో ఐపీఎల్ 2025 రద్దు?

బీసీసీఐ అత్యవసర సమావేశం: భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతలతో ఐపీఎల్ 2025 ప్రమాదంలో?

భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తతల మధ్య బీసీసీఐ ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఆటగాళ్ల భద్రతా సమస్యల నేపథ్యంలో ఐపీఎల్ 2025 రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ వైమానిక దాడుల హెచ్చరికల కారణంగా రద్దు చేయడం జరిగింది.

ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు, దీనికి ప్రతిగా భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. ఈ పరిణామాలు క్రికెట్ లీగ్ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. లీగ్‌లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో లీగ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book