ఆపరేషన్ సింధు: ఇరాన్ నుంచి ఢిల్లీలోకి 110 మంది భారతీయులు చేరుకున్నారు

ఆపరేషన్ సింధు: ఇరాన్ నుంచి 110 మంది భారతీయులు ఢిల్లీలో చేరారు

మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరాన్ లో చిక్కుకున్న 110 మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా భారత్‌కు తరలించింది. వీరిలో ఎక్కువ సంఖ్య జమ్మూ కాశ్మీర్‌ విద్యార్థులు ఉన్నారు.

ఈ తరలింపును ‘ఆపరేషన్ సింధు’ పేరుతో నిర్వహించారు. ఈ ప్రత్యేక విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరింది. కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పౌరులను స్వాగతించారు.

భారత ప్రభుత్వం ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలతో సమన్వయం చేసి ఈ తరలింపును విజయవంతం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం గాఢమైన శ్రద్ధ చూపుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book