AP 10th Results: ఏప్రిల్ 23న టెన్త్ ఫలితాలు విడుదల

రేపు విడుదల అవుతున్న పదో తరగతి ఫలితాలు

ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ప్రకారం, ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 23 (మంగళవారం) ఉదయం విడుదల చేయనున్నారు. రెగ్యులర్ టెన్త్ ఫలితాలతో పాటు సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల చేస్తారు.

 6.19 లక్షల మంది పరీక్షలు రాశారు

ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను

ప్రభుత్వ వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా ఫలితాల చెక్ విధానం

వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు ముందుగా 9552300009 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ చేయాలి. తర్వాత Education Services అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి 10వ తరగతి ఫలితాల లింక్పై క్లిక్ చేయాలి. అక్కడ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే ఫలితాలు PDF రూపంలో కనిపిస్తాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book